17 Januari 2022
సుఖవంతమైన జీవనం కోసం సమకూర్చుకుంటున్టున్ సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి మనిషిను తగ్గించేస్తున్నాయి. ఓ వైపు టెక్నాలజీ పెరుగుతున్నది, వైద్యగం్యగం్ పుంతలు తొక్కుతున్నది. మరోవైపు.. మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య లిర పరుగెడుతున్నది. ఒకప్పుడు 60 పైబడిన వారిలో మాత్రమే గుండె యుండె యుము కనిపించేవి. నేడు, 40 tahun చిన్నవయసులో గుండె సమస్యలకు అనేక కారణాాాా.
గుండెకు శత్రువులు.. రక్తపోటు, మధుమేహం. కానీ, ఇటీవలి కాలంలో ఈ రెండు సమస్యలూ లేకపోయినా గుండెపోటు బారినపడుతున్నార చాలామంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన శైాహరు, దీనికి అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయాాా లేకపోవడం. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తూ ఓ కారవచ్ రణచ్చ్ యువతరం గుండెచుట్టూ కాపుకాసిన శత్రువులు ఇ.లు ఇ.లు ఇ.
ధూమపానం
గుండెపోటుకు గురవుతున్న ప్రతి ఐదుగురిలో ఒకో ధూమపాన ప్రియులే. పొగవల్ల రక్తం చిక్కబడుతుంది. ఫలితంగా, గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారుతాయి. ఫలితంగా రక్తపోటు అధికం అవుతుంది. మంచి కొలెస్ర్టాల్ తగ్గిపోయి, చెడు కొలెసల్ పేరుకుపోతుంది. రోగి పీల్చిన పొగ నేరుగా రక్త నాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్డకట్తం ప్రమాదం ఉంది. ధూమపానం చేసే వారికి గుండెపోటు వస్తే వస్తే కలుకలుకరు కూడా సమర్థంగా పనిచేయవు. స్మోకింగ్ మానేసిన తరువాత అయినా, గుండెరి్ తగ్గాలంటే.. కనీసం రెండేండ్లు పడుతుంది. అసలు ధూమపానం అంటే ఏమిటో తెలియనివారి ా్రి ా్రి గుండె ఆరోగ్యం చేరాలంటే.. 10 నుంచి 15 ఏండ్ం ల పడుతుంది. ఇతరులు తాగిన పొగను పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్ 20 నుంచి 30 శాతం పెరుగుతుంది. దీన్నే 'పాసివ్ స్మోకింగ్' అంటారు.
వంశ పారంపర్యం
గుండెపోటు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్లాా ఉన్నాయి. తండ్రికి 55 ఏండ్ల లోపే గుండెపోటు వండ్ల లోపే గుండెపోటు వచ్చినలలకినాలికినాలి ఏండ్ల లోపు గుండెపోటు వచ్చినా.. వారి సంనాిర చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ఆస్కాంరంికం
కొలెస్ర్టాల్తో సమస్యలు
నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొరంతో శరీరంలో చెడు కొలట్ఱ్రలె పేరుకుపోతుంది. వ్యాయామం లేకపోవడం వల్ల మంచి కొలెస్ాల్ల్ర్ట్ తగ్గుతుంది. ఆ మేరకు చెడు కొలెస్ర్టాల్ అధికమైపోమైపోయి పోయి గు భారం పడుతుంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ర్లా్ా నిర్ధారణ అవుతుంది. ఊబకాయుల్లోనే అధిక కొలెస్ర్టాల్ ఉంటఇదిర అపోహ మాత్రమే. సన్నగా ఉన్నవారిలోనూ అధిక కొలెస్ర్టాల్ ఉండవచ్చు. కాబట్టి, తరచూ కొలెస్ర్టాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆహారంలో మార్పుచేర్పులు కూడా అవసరమే.
ఆహారపు అలవాట్లు
గత పదేండ్లలో ఆహారపు అలవాట్లు చాలా మాయిరి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకొనే అలవాట తగ్గిపోయింది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఆరగించడం ఫ్యాషన్గా మంా మంర దీనివల్ల బరువు పెరుగుతున్నది. కొలెస్ర్టాల్, షుగర్ స్థాయులూ హద్దుమీరుయున్తున్
అధిక బరువు, ఊబకాయం
అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ర్లుాకా ప్రధాన కారణం.. బరువు పెరగడమే. ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరుర ఉన్నాడంటే దాన్ని బీపీ, షుగర్లకు ప్రారాభ భావించాలి. ఊబకాయం హఠాత్తుగా రాదు. బరువు క్రమంగానే పెరుగుతుంది. తొలి దశలోనే నియంత్రించడం ఉత్తమం.
శారీరక శ్రమ లేకపోవడం
శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలామంది గంటల తడిబబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకుతో హెల్త్ చెకప్లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ, షుగర్, కొలెస్ర్టాల్యు బల్యు పెరిగిపోతున్నాయి. అంతిమంగా గుండెపోటుకు దారితీస్తున్నాయి.
మితిమీరిన వ్యాయామమూ
సాధారణంగా, పుట్టిన ఏడాది కాలం నుంచీ త్రరం వ్యక్తిలో కొంత మేర రక్తనాళాల్లో బ్లాజంే సహజం. ఇది వయసుతో పాటు అతి నెమ్మదిగా పెరుగుతుంది. అయితే, ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీలిన ఫలితంగా ఈ బ్లాకేజ్ ఒక్కసారిగా తీవ్రం అువు. అంతులేని శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు. నిత్యం వ్యాయామం చేయకుండా, ఒకేసారి మితినిమ కసరత్తుకు సిద్ధపడితే గుండె మీద భాతం పడురుడు అది గుండెపోటుకు దారితీసే ఆస్కారం ఉందిమ్.. వర్కవుట్స్తో హృదయ స్పందన అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు నిమిషాల్లోనే 40 నుశంంచాచి మేర బ్లాక్ అవుతాయి. దీంతో, గుండెపోటు వస్తుంది.
మానసిక ఒత్తిడి
గతంలో కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉేడడిండ కరోనా కాలం నుంచీ ప్రతి ఇల్లూ వర్క్ ఫ్రమోఋర్ బిజీబిజీగా కనిపిస్తున్నది. మినీ ఆఫీసుగా మారుతున్నది. ఇంట్లో నుంచే పనిచేస్తుండటంతో సేదతీరే అవకాశమూ లేకుండా పోయింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్వనక కుటుంబ, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ అభద్రత, ఆలూ బంధాలకు బీటలు.. తదితర కారణాల వల్ల మానర రుగ్మతలు అధికం అవుతున్నాయి. ఈ 'సైకాలజికల్ స్ర్టెస్' కూడా గుండెపోటుోటుో కారణమే.
మాదక ద్రవ్యాల వినియోగం
యువత డ్రగ్స్కు బానిస అవుతున్నది. గుండెపోటుకు గురవుతున్న నలభై ఏండ్లలోపిా లోపిా నలభై మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నవారి సంఖ్య సంఖ్య ర్యు కాదు. మత్తు పదార్థాల వల్ల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండెకు రక్త సరఫరా మందగించి గుండెపోటరికు తీస్తుంది.
రక్తనాళాలుచితికిపోవడం
రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల కా గుండెపోటు వస్తుంది. కాకపోతే, రక్తనాళాలు చితికిపోవడం లేదా పగిలిపోవడం చాలా అరుదైన పరిణామం. దీనికి కచ్చితమైన కారణాలు చెప్పలేం. స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఈ ప్రమాదం పొంచి ఉ.
గుండెపోటు లక్షణాలు
75 శాతం యువతలో గుండెపోటుకు ముందు ఛాతీ నపిరు. నేరుగా గుండెపోటే వచ్చేస్తుంది.
కొందరిలో ఛాతీ మధ్య భాగంలో మంటగా, బిగుత బరువుగా ఉంటుంది. ఈ సమస్య ఎడమ చేతికి లేదా గొంతుకు పాకుతుంది. చెమటలు పట్టడం, వాంతులు కావడం వంటి లక్షణష కనబడవచ్చు. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలను గ్యాస్లాఇి ఈ కండరాల సమస్యగా పొరబడే అవకాశం ఉంది.
తక్షణం దవాఖానకు వెళ్లకపోతే గుండెకు తర్ సరఫరా తగ్గిపోయి ఆకస్మిక మరణం సంభవించ్ర బాధితులను 3 నుంచి 4 గంటల్లో హాస్పిటల్కు తళస్ తళస్ కోలుకునే అవకాశాలు ఎక్కువ. తరచూ ఛాతీ నొప్పి వస్తే పరీక్షలు చేయించు కారణాలను నిర్ధారించుకోవాలి. ధూమపాన ప్రియులు, ఊబకాయులు, వంశ పారంపర్య పర్ర్ ఉన్నవారి విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
గుండెపోటు రాకుండా ధూమపానం మానేయాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తీపి, ఉప్పు, నెయ్యి తగ్గించాలి. రెడ్ మీట్ (బీఫ్, పోర్క్, మటన్) తగ్గించాలి. వనస్పతి నూనెతో చేసిన ఆహార పదార్థాలకుగగు ఉండాలి. ప్రాసెస్డ్, ప్యాకేజ్ ఫుడ్స్ తినకూడదు. బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, జాగఇాంగ్ స్విమ్మింగ్ చేయాలి. వారంలో ఐదు రోజులు ఏదో ఓ వ్యాయామం తప్పసరి మధుమేహం, కొలెస్ర్టాల్ నియంత్రణలో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు బీపీ పరీక్షించుకోవాలి. ఆకస్మిక వ్యాయామాలు, మితిమీరిన శారీరఇవద్ రక మ్ వద్దు. యోగా, ధ్యానం దినచర్యలో భాగం చేసుకోవిాత.
ఈసీజీ ద్వారా గుండె సమస్యను గుర్తించవచ్చ కొంతమందికి మొదటిసారి చేసే ఈసీజీలో స్మ బయటపడదు. ఈసీజీ సాధారణంగా ఉందంటే సమస్య లేదని కు అర్థం. రెండుమూడుసార్లు తీస్తే అందులో సమస్య బఱேప ఆస్కారం ఉంది. ఎకో, ట్రోపోనిన్ పరీక్షలు చేయించుకోవాలి. చికిత్సా పద్ధతులు యువతలో సాధారణంగా ఒబో్ ఉంటుంది. అదే వయోధికులలో మల్టిపుల్ బ్లాక్స్ ఉంయిాా.
నిపుణులు రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్ ఆగరత స్టెంట్ వేస్తారు. రక్తం పలుచబడే ఇంజక్షన్లతో కూడా చికిఇత్ర్.త్ర్. కానీ ఛాతీ నొప్పి వచ్చిన మూడు గంటల్లోఱు నఱ్ నూఱు ఫలితం ఉంటుంది. 12. బ్లడ్ థిన్నర్ ఇంజక్షన్ తీసుకున్న తరువారికిత కచ్చితంగా ఆంజియోగ్రామ్ చేయించాలి. అవసరమైతే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందిరు. డాక్టర్ వి. వినోథ్ కుమార్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్.