آئکن
×

ڈیجیٹل میڈیا

29 اپریل 2022

کیا شوگر کا مریض آم کھا سکتا ہے؟

آم : మామిడిపండ్లు వీరు అస్సలు తినొద్టదు.

ٹارگٹ చూసినా మామిడిపండ్లే కనిపిస్తాయి. పండ్ల రారాజు మామిడిని మనం తినకుండంం. అందుకే కచ్చితంగా అందరూ ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడిపండ్ల కోసం ఎదురుచూస్తారు. కానీ، కొంతమంది ఈ మామిడి పండ్లే తినడవపరి మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని ఎవరు తినాలి. ఎవరు తినకూడదు..అఅ పండ్లలో ఉండే విటమిన్స్ ఏంటి.. ఎంత పండర తినాలి. ఏ సమయంలో తినాలి.. తెలుసుకోండి.

మామిడిపండు అంటే చాలు.. చాలా మంది నోరూరుతుంది. చాలా మంది సమ్మర్ని ఇష్టపడుతున్నావంం మామిడి పండ్ల కోసమే అంటూ చెబుతుంటారర. అందుకే ఈ సీజన్లో దొరికే ఆ పండును విివిి తింటారు అయితే ఈ పండుని కొంతమంది తినకపోవడమంిని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల జిహ్వరుచి ఏమోగా఍ననన ఉంటుందని అంటున్నారు.

మామిడి పండ్లలోని పోషకాలు.

انا విటమిన్స్ని కలిగి ఉంటుంది ఇంెులో చ఍క శాతం 15 ఉండగా, ఒక శాతం మాంసకృత్తులు, తన మోతాదులో విటమిన్ ఏ, బి, సిలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేసేవే. కానీ، కొంతమందికి మాత్రం ఇవి మేలు కంట. ఎక్కువగా కీడే చేస్తాయని చెబుతున్ఁనా. అందుకే వీటిని ఎవరు తినాలి, ఎవరు తింంకి ఇలాంటి విషయాల్లో బాగానే చర్చ జరుగఁదద. ఇందులో నిజనిజాలు ఏంటో తెలుసుకోండి.

షుగర్ పేషెంట్స్..

చక్కెర శాతం అధికంగా ఉన్న ఈ పం్డు తిషషఁడర పేషెంట్స్కి మంచిది కాదని చెబుతునఁడ఍డ శ్రీనివాస్, ఈయన హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో ఎండోక్రినాలజీ విభాగంర ఎమ్డిగా ఉన్నారు. ఇందులో అధికంగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని, ఇది షుగర్ పేషెంట్స్కి మిది కాదని ఆయన అంటున్నారు. అయితే మరి అంతలా తినాలనిపిస్తే ఆహాకిిి బదులు భోజనం సమయంలో అది కూడా అరుడా అరుదుగినన చెబుతున్నారు డాక్టర్. అంటే మామిడిపండుని మోతాదులో తినొచినయనో సూచిస్తున్నారు. మరి అతిగా తింటే షుగర్ లెవల్స్ పెరుయయగా చెబుతున్నారు.

పెరుగుతో కలిపి తినడం..

చాలా మందికి సమ్మర్ వచ్చిందంటే చాలఏ. రకంగానైనా మామిడిపండుని తినడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే కొంతమంది పెరుగులో మామిడిపండుని కలిపి తింటారు. ఇది కూడా షుగర్ లేని వారు తినొచ్చు కనని వారు ఇలా తింటే షుగర్ లెవల్స్ పెరుగరయన ڈا శ్రీనివాస్ చెబుతున్నారు. ఇందులోని కేలరీస్ శరీరంలో చక్కెర శిననని పెంచుతాయని అంటున్నారు. ఇవి మాత్రమే కాదు గ్లైసెమిక్ ఇండెక఍఍న పండ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనని అంటున్నారు.

మామిడి పండు ఏ సమయానికి.

కొంతమంది పండు ఉదయం సమయంలో తినాలి అఁం. ఇదే విషయంపై డాక్టర్ని ప్రశ్నించగంం. ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు డ. శ్రీనివాస్. ఏ సమయంలో తిన్నా కూడా తగిన మోతాదులోనిని మోతాదుకి మించి తినడం ఎప్పటికి మంచిిిి ఆయన సూచిస్తున్నారు. మొత్తానికి మామిడి ప్రియులు ఈ విషయాి తెలుసుకుని మీరు ఈ జాగ్రత్తలు తీసుకి పండుని, ఆ రుచిని ఎంజాయ్ చేయండి. ఆహారమే ఔషధం.. మాత్రమే.. పరిమితి దాటితే విషమని మరరవే.

حوالہhttps://telugu.samayam.com/lifestyle/health/can-a-diabetic-patient-eat-mangoes-know-here-all-facts/articleshow/91183308.cms?story=3